ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం (డిసెంబర్ 20) ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల దశాబ్దాల కలని సాకారం చేస్తూ రూ.3,050 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న 'అమరజీవి జలధార' వాటర్...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలు (డిసెంబర్ 21) రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అధికారం ఉన్నా లేకపోయినా తనపై...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో ఈ సంవత్సరం 11 రోజులపాటు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 2025 సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తేదీ...
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడితో...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన 50% టారిఫ్ ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసినట్లే కనపడుతోంది. ఒకవైపు వస్త్రాలు, వజ్రాలు, నగల వ్యాపారాలు ట్రంప్ టారిఫ్ తో నష్టపోగా.. మనదేశం నుండి...
గణేష్ మండపాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వినాయక చవితి, దసరా నవరాత్రులలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
వినాయక చవితి...
రాష్టానికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్-4 (ఏపీఎల్-4) విశాఖపట్నంలో అట్టహాసంగా ప్రారంభం అయింది. నగరంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్-4 ట్రోఫీని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. ఈనెల 8...
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బ్రతికిస్తారని ఆశతో ఏరికోరి వైఎస్ షర్మిలను ఏపికి పంపిన హైకమాండ్ ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నట్లే అనిపిస్తోంది. కొద్ది రోజుల్లో ఆమె స్థానంలో క్రొత్త పీసీసీ చీఫ్...
అమరావతి: ఏపీలో ఏడుగురు IAS అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారి స్థానాల్లో 2023 బ్యాచ్కు చెందిన...