Latest News in Andhra Pradesh
ఇబ్బంది పెట్టారు … పార్టీ మారుతున్నాను: వసంత ప్రసాద్
Eevela_Team - 0
మొత్తానికి మైలవరం ఎమ్మెల్యే తాను పార్టీ మారుతున్నానని క్లారిటీ ఇచ్చేశారు. ఈరోజు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను పార్టీ హై కమాండ్ ఇబ్బంది పెట్టిందని, జోగి రమేష్ ఎన్ని కుట్రలు...
AP Elections 2024: న్యూస్ ఎరెనా తాజా ప్రీ-పోల్ సర్వే.. ఈ పార్టీదే అధికారం!
Eevela_Team - 0
ప్రతిష్టాత్మక న్యూస్ ఎరెనా ఇండియా సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తాజాగా తన ప్రీ-పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 88 వేల 700 మందిని సర్వే చేసిన ఫలితాలు...
BJP: సోము వీర్రాజుని తొలగించి బిజెపి తప్పు చేసిందా? టిడిపి-జనసేన పొత్తు తర్వాత మారిన సమీకరణాలు
Eevela_Team - 0
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎంతోకాలంగా సందేహంలో ఉన్న టిడిపి-జనసేన పొత్తు ఖాయం అయింది. అయితే కుల సమీకరణాలు ప్రభావం చూపే ఎపి...
ఐటి శాఖ నోటీసుల ప్రభావం: 60 స్థానాల్లో పోటీకి బాబుపై ఒత్తిడి?
Eevela_Team - 0
బాబుపై ఒత్తిడి పెంచుతున్న బిజెపి 70 లోపు స్థానాల్లో పోటీ చేయించి మిగతా స్థానాల్లో బిజెపి, జనసేనకు కేటాయించేలా ఒత్తిడి.వైసిపి బలంగా ఉన్న స్థానాల్లో టిడిపికి కేటాయించే ఎత్తుగడ త్వరలో జరగనున్న అసెంబ్లీ లోక్...
Andhra Politics: అదుపు తప్పుతున్న అధినేతల నోళ్ళు, చీదరించుకుంటున్న జనం
Eevela_Team - 0
ఇటీవల యాత్రలు చేస్తున్న లోకేష్ , పవన్ కళ్యాణ్, చంద్రబాబు సభల్లో నేతలతోపాటూ ఆ అధినేతలూ చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ప్రజల్లో వ్యతిరేకత పుట్టిస్తున్నాయి. ఈ ముగ్గురు నాయకులూ వారి అనుచరులూ తమ...
వైసీపీని వీడిన గన్నవరం నేత యార్లగడ్డ, జగన్ కు సవాల్
Eevela_Team - 0
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో వల్లభనేని వంశీపై పోటీ చేసి ఓడిన...
వచ్చే ఉగాది నాటికి టిడిపి, జనసేన పార్టీలు ఉంటే గుండు కొట్టించుకుంటా: మంత్రి బొత్స
Eevela_Team - 0
వచ్చే ఉగాది నాటికి జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉండవని, ఈ రెండు ఉంటే కనుక తాను గుండు కొట్టించుకుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో మాట్లాడుతూ…...

