ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో అనేక స్థానాల్లో ముక్కోణపు పోటీ జరిగినా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో జరిగిన పోటీ మాత్రం చాలా ఉద్ఘంట రేపుతుంది అని మాత్రం...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. దీనిపై ఏపీ ప్రధాన ఎన్నికల
అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం విరవహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయంత్రం 5 గంటల సమయానికి...
జగన్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఇస్తున్నఅమ్మఒడి పథకం కు సంబంధించి 2023–24 విద్యా సంవత్సరానికి
సంబంధించి సుమారు 43 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి త్వరలో జమచేయనున్నారు. వేసవి సెలవుల అనంతరం,జూన్ 12న...
ఏపీ పాలిసెట్-2024 ఫలితాలు: సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి బుధవారం ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 27న పాలిసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే.. మొత్తం 1.42లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు...
పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్ధిగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా...
మే 13 నుండి 19 వరకు జరగాల్సిన AP EAPCET 2024 ఇంజనీరింగ్ పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు...
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. జూలై నెల కోటాకు సంబంధించిన టికెట్ల విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.దీని ప్రకారం,తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా...
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు కొద్ది సేపట్లో విడుదల అవుతున్నాయి. తాడేపల్లిలో ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల...
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ పట్టణం ఉంటుందని.. తాను గెలిచిన తర్వాత విశాఖలోనే మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని.. విశాఖలోనే ఉంటానని సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు నగరంలో జరిగిన...