ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఘన విజయం తర్వాత టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం జనవరి 9న ఏర్పడబోతున్నట్లు తెలుస్తోంది. అదే రోజు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేస్తారని అంటున్నారు. ఐతే.....
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి కనీ వినీ ఎరుగని ఘోర పరాజయం చవి చూసి ఉండదు. వైసీపీ ఇంతటి ఘోర పరాజయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దానిలో మొదటి కారణం జగనే...
ఎన్నికల ఫలితాలప్తె పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో
ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపడుతుందని అభిప్రాయపడ్డారు. మూడోసారి మోడీ
ప్రధాని అవుతారని నొక్కి చెప్పారు. ఏపీ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు....
దేశమంతా ఒక ఎత్తు .. ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకో ఎత్తు.. హోరా హోరీ ప్రచారాలుఎన్నికల రోజు భారీ పోలింగ్ ఎన్నికల తర్వాత హింస ఎన్నికల కమిషన్ క్రొత్త రూల్స్ ఎటూ తేల్చని ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇలాంటి...
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో 10,
15 రోజుల్లో వెసవి సెలవులు ముగియనున్నాయి. పాఠశాలలు పునః ప్రారంభం
కానున్నాయి. ఇక ఇప్పటికే స్కూళ్లల్లో అడ్మిషన్ల ప్రక్రియ కూడా
ప్రారంభమైంది....
పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను, వీవీప్యాట్ను
ధ్వంసం చేసిన సంఘటన ఉన్న వీడియో బయటికి రావడం, ఆ వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్ పిన్నెల్లిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం.. ప్రస్తుతం రాష్ట్ర...
AP EAMCET ఆన్సర్ కీ 2024 విడుదల అయింది: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAMCET) పరీక్ష 2024కి...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి.. గతానికి భిన్నంగా ఎన్నికలకు ముందు ఎన్నో సర్వే సంస్థలు తమ తమ సర్వే ఫలితాలను విడుదల చేశాయి. అయితే ఏ ఒక్క సర్వేతోనూ ప్రజలకు స్పష్టత రాకపోగా...
ఆంధప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్
టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆయా పాఠశాలల హెచ్ఎంల లాగిన్ నుంచి హాల్
టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు సూచించింది....
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం అన్నంబొట్లవారిపాలెం - పసుమర్రు గ్రామాల
మధ్య ఈవూరివారిపాలెం జాతీయరహదారిపై బుధవారం ఉదయం రోడ్డు దగ్గర ఘోర
ప్రమాదం చోటు చేసుకుంది. ట్రవెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో...