20.7 C
Hyderabad
Thursday, February 12, 2026

Latest News in Andhra Pradesh

ఏపిలో మరోసారి జిల్లాల పునర్వ్యవస్ఠీకరణ.. పెరగనున్న జిల్లాల సంఖ్య ??

 ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని జిల్లాలనూ పూర్తిగా పునర్వ్యవస్ఠీకరణ దిశగా పావులు కడుపుతుందా? అవుననే అంటున్నారు.. జిల్లాల ఏర్పాటులో జగన్ ముద్రను చెరిపివేసే దిశగా...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భారీ జాబ్‌మేళా రేపే …డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

 డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DET), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిరుద్యోగుల కోసం రేపు (జూన్‌9) జాబ్‌మేళా నిర్వహిస్తోంది.రామచంద్రపురంలోని సిద్దార్ధ ఐటీఐ కళాశాలలో ఈ జాబ్‌ ఫెయిర్‌ జరగనుంది. అర్హులైన అభ్యర్థులు...

AP Pentions: “కులం చూస్తాం .. మతం చూస్తాం .. పార్టీ చూస్తాం..” ఇదీ అధికార పార్టీ తీరు

 ఆంధ్ర ప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీలో ‘అధికార’ ముద్ర పడింది. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల అవతారం ఎత్తిన టీడీపీ నేతలు పెన్షన్ల పంపిణీ క్రమంలో పలువురికి పెన్షన్లు ఇవ్వకుండా అధికారుల్ని అడ్డుకున్నారు.  వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులని...

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: జగన్ నిర్ణయాలు వెనక్కి .. డీఎస్సీ కి ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ తొలి సమావేశం ముగిసింది. ఇవాళ సమావేశమైన కూటమి తొలి కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు మూడున్నర గంటలపాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖలు కేటాయింపు .. హోమ్ మంత్రిగా ఎవరంటే ..

 ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులుగా ప్రమాణం చేసిన 24 మందికి శాఖలు కేటాయించారు. మహిళా మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌కు హోం అఫైర్స్, విప‌త్తు శాఖ కేటాయించారు. నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్పవన్ కల్యాణ్...

AP Mega DSC: 16,347 డీఎస్సీ పోస్టులకు భ‌ర్తీకి త్వ‌ర‌లో నోటిఫికేష‌న్‌

 అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై మొదటి సంతకం పెడతానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. సచివాలయంలో గురువారం ఆ దస్త్రంపైనే తొలి సంతకం చేశారు. ...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం .. నాలుగోసారి

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద అత్యంత వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్‌ అబ్దుల్‌...

Ramoji rao: అక్షర యోధుడు రామోజీ రావు కన్నుమూత

 ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు శనివారం తెల్లవారుజామున  కన్నుమూశారు.  ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం...

వైసీపీ నుంచి తొలి వికెట్ డౌన్ – మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు రాజీనామా

 మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. తన‌ రాజీనామా లేఖ‌ను ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు పంపించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు...

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రానుందా …

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తిరిగి పుంజుకోబోతోందా... అవుననే అంటున్నారు విశ్లేషకులు. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్, రాబోయే ఎన్నికలకు అధికారం చేపట్టే దిశగా పావులు కదప...
Join WhatsApp Channel