AP IAS Transfers: ఏపీలో ఏడుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ
అమరావతి: ఏపీలో ఏడుగురు IAS అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారి స్థానాల్లో 2023…
అమరావతి: ఏపీలో ఏడుగురు IAS అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారి స్థానాల్లో 2023…
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆద్వర్యంలో అనంతపురం జిల్లా గుంతకల్ లో ఆగస్టు 5 వ తేదీన ఒక మెగా జాబ్ మేళా జరుగనుంది. ఇంటర్ నుండి డిగ్రీ అర్హత…
APPSC Forest Beat Officer Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల అప్లికేషన్ ప్రక్రియ ముగింపు…
ఆంధ్ర ప్రదేశ్ స్వయం సహాయక మహిళా గ్రూప్ (SHGs)- స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, విజయవాడ 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకం కోసం ఒక నోటిఫికేషన్ విడుదల…
జిల్లా కోర్టు, విశాఖపట్నం వారు జిల్లాలోని వివిధ కోర్టుల్లో ఉద్యోగాలకు ధరఖాస్తులు కోరుతున్నారు. అటెండర్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు వీటిలో ఉన్నాయి. జీతం రూ.20000 నుండి 35,000 వరకు ఉంది.…
అనేక ఆంక్షల మధ్య వైసీపీ అధినేత జగన్ ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రెంటపాళ్లలో చనిపోయిన ఆ పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ను సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాలీసెట్ 2025 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్ధులు 2025-26 విద్యా…
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఇంకా జైలులోనే ఉన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు శుక్రవారం…
ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కలవర పరుస్తోంది. అనేక దేశాలలో కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. ఇండియాలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే 100కు పైగా పాజిటీవ్ కేసులు…
15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం తర్వాత ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన ఈ మైనింగ్…