Ramoji rao: అక్షర యోధుడు రామోజీ రావు కన్నుమూత
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స…
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స…
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి గుడ్బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ…
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తిరిగి పుంజుకోబోతోందా… అవుననే అంటున్నారు విశ్లేషకులు. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్, రాబోయే ఎన్నికలకు అధికారం చేపట్టే…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఘన విజయం తర్వాత టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం జనవరి 9న ఏర్పడబోతున్నట్లు తెలుస్తోంది. అదే రోజు సీఎంగా చంద్రబాబు నాయుడు…
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి కనీ వినీ ఎరుగని ఘోర పరాజయం చవి చూసి ఉండదు. వైసీపీ ఇంతటి ఘోర పరాజయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దానిలో…
ఎన్నికల ఫలితాలప్తె పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపడుతుందని అభిప్రాయపడ్డారు. మూడోసారి మోడీ ప్రధాని అవుతారని నొక్కి చెప్పారు. ఏపీ ఫలితాలపై…
దేశమంతా ఒక ఎత్తు .. ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకో ఎత్తు.. హోరా హోరీ ప్రచారాలు ఎన్నికల రోజు భారీ పోలింగ్ ఎన్నికల తర్వాత హింస ఎన్నికల కమిషన్ క్రొత్త…
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో 10, 15 రోజుల్లో వెసవి సెలవులు ముగియనున్నాయి. పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఇక ఇప్పటికే స్కూళ్లల్లో అడ్మిషన్ల…
పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను, వీవీప్యాట్ను ధ్వంసం చేసిన సంఘటన ఉన్న వీడియో బయటికి రావడం, ఆ వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్ పిన్నెల్లిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం..…
AP EAMCET ఆన్సర్ కీ 2024 విడుదల అయింది: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAMCET)…