వాలంటీర్లు జైలుకి పోతారు: గంగాధర నెల్లూరులో చంద్రబాబు

తమ ప్రభుత్వం వచ్చాక వైసీపీకి మద్దతు పలికిన వాలంటీర్లను జైలుకి పంపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఈరోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన “రా.. కదలిరా..” సభలో ఆయన ఈ…

Read more

MP Fire Accident: బాణసంచా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం

హర్దా. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది, ఈ భారీ ప్రమాదంలో 6 మంది మృతి చెందగా, 59 మందికి పైగా…

Read more

ఇబ్బంది పెట్టారు … పార్టీ మారుతున్నాను: వసంత ప్రసాద్

మొత్తానికి మైలవరం ఎమ్మెల్యే తాను పార్టీ మారుతున్నానని క్లారిటీ ఇచ్చేశారు. ఈరోజు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను పార్టీ హై కమాండ్ ఇబ్బంది పెట్టిందని, జోగి రమేష్…

Read more

తాను చనిపోయినట్లు ప్రకటించుకున్న బాలీవుడ్ మోడల్ .. ఎందుకంటే?

రెండు రోజుల క్రితం బాలీవుడ్ మోడల్ పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించారు అన్న వార్త సంచలనం అయింది. కేవలం 35 సంవత్సరాల వయసులో అరుదైన “గర్భాశయ క్యాన్సర్”…

Read more

కాంగ్రెస్, టిడిపి కలిసి పనిచేస్తాయి: పొంగులేటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి చేసిన సాయానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి థాంక్స్ చెప్పారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు ఆదమరిచి…

Read more

AP Elections 2024: న్యూస్ ఎరెనా తాజా ప్రీ-పోల్‌ సర్వే.. ఈ పార్టీదే అధికారం!

ప్రతిష్టాత్మక న్యూస్ ఎరెనా ఇండియా సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తాజాగా తన ప్రీ-పోల్‌ సర్వే ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 88 వేల 700 మందిని సర్వే…

Read more

మున్సిపాలిటీగా మారిన ఆసిఫాబాద్‌ … రేవంత్ సర్కార్ నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం ఆసిఫాబాద్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. ఈ శుక్రవారం 20 వార్డులతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా అవతరించింది. అంతేకాదు.. జనకపూర్, గొడవెల్లిని మున్సిపాలిటీలో విలీనం చేసింది.…

Read more

కేంద్ర బడ్జెట్: మధ్యంతర బడ్జెట్ విశేషాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ప్రధానీ మోడీ నేతృత్వంలో రైతు బీమా, పీఎం ఆవాస్ యోజనా వంటి పథకాల…

Read more

Asia Cup : పాక్ పై పది గోల్స్ చేసి చరిత్ర సృష్టించిన భారత్ హాకీ జట్టు

క్రికెట్ లాగానే హాకీలో కూడా పాకిస్తాన్ తో పోటీ అంటే వీక్షకులు ఆసక్తి కనపరుస్తారు. ఈరోజు ఆసియా కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా 10-2 స్కోర్…

Read more

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి

స్వామినాథన్‌ను టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు ఇరవై అత్యంత ప్రభావవంతమైన ఆసియన్‌లలో ఒకరిగా గుర్తించింది మరియు భారతదేశానికి చెందిన ముగ్గురిలో ఒకరు, మిగిలిన ఇద్దరు మహాత్మా గాంధీ మరియు రవీంద్రనాథ్…

Read more