Pakistan Elections: పాకిస్తాన్ ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ఎంపిక
పాకిస్తాన్ 24వ ప్రధానిగా షాబాజ్ షరీఫ్ రెండోసారి ఎన్నికయ్యారు. పార్లమెంట్లో నిరసనల మధ్య జరిగిన ఓటింగ్ లో 201 ఓట్ల మద్దతుతో పదవిని సొంతం చేసుకున్నారు షరీఫ్. ఫిబ్రవరి…
పాకిస్తాన్ 24వ ప్రధానిగా షాబాజ్ షరీఫ్ రెండోసారి ఎన్నికయ్యారు. పార్లమెంట్లో నిరసనల మధ్య జరిగిన ఓటింగ్ లో 201 ఓట్ల మద్దతుతో పదవిని సొంతం చేసుకున్నారు షరీఫ్. ఫిబ్రవరి…
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం చుట్టూ రాజకీయం అల్లుకుంటోంది. దీనికి కారణం అక్కడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని వార్తలు రావడమే! పిఠాపురంలో 2019 ఎన్నికలలో…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జలక్ ఇచ్చేందుకు బిజెపి రెడీ అయింది. తెలుగుదేశంతో పొత్తుతో అసంతృప్తిగా ఉన్న కాపు వర్గాన్ని తమ వైపు తిప్పుకునేలా రాష్ట్రంలో పావులు కదుపుతోంది.…
కేవలం 24 సీట్లతో సరిపెట్టుకుని కాపుల ఆగ్రహానికి గురవుతున్న జనసేనతో బిజెపి తెగతెంపులు చేసుకోడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కనీసం పవన్ కళ్యాణ్ ని కలవడానికి కూడా బిజెపి అధినాయకత్వం ఇష్టపడడం…
మొత్తానికి పొత్తు ఖరారైంది. టిడిపి మొదటి లిస్టు రిలీజైంది. దీనిలో అనేకమంది సీనియర్లకు ఎదురుదెబ్బ తగిలింది. రాజమండ్రి సిటీ స్థానానికి ప్రస్తునా ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి వాసుని ఎంపిక చేయగా,…
ఈరోజు టిడిపి- జనసేన సంయుక్తంగా తమ సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్ సభ స్థానాలు కేటాయించారు. ఈ విషయాన్ని చంద్రబాబు…
తెలుగుదేశం-జనసేన అభ్యర్ధుల జాబితా విడుదల అయింది. ఈరోజు సంయుక్త సమావేశంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ అభ్యర్ధుల జాబితా ప్రకటించారు. తెలుగుదేశంకు సంబంధించి 94 మందిని చంద్రబాబు ప్రకటించగా,…
బిజెపి పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు భీమవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన బిజెపి-జనసేన-టిడిపి కూటమి తన కష్టం తోనే అయింది…
గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఒకప్పుడు రాజమండ్రి పట్టణాన్ని ఏలిన నేత! తెలుగుదేశం అంటే ఒకప్పుడు గోరంట్ల పేరే వినిపించేది.. విలువలకు గౌరవం ఇచ్చే పాత తరం మనిషి ఆయన! ఆనాడు…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టిడిపి నేత బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇచ్చిన హామీల్లో 85 శాతం ఫెయిల్ అయి 95 శాతం పూర్తి చేశాననడం సిగ్గు…