మహా మృత్యుంజయ మంత్రం Lyrics తెలుగులో

మహా మృత్యుంజయ మంత్రంను “మరణం జయించే మంత్రం” లేదా “త్రయంబక మంత్రం” అని అంటారు. మహా మృత్యుంజయ మంత్రం రోగాలను నయం చేయుటలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా భావిస్తారు.…

Read more

Maha Shivaratri 2026: 15న మహాశివరాత్రి.. ముఖ్యమైన శివ స్తోత్రాలు…లింగోద్భవ కాలం ఎప్పుడంటే?

(వెబ్ డెస్క్): హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ, ముక్కంటికి ఇష్టమైన రోజు ‘మహాశివరాత్రి’ రానే వచ్చింది. మాఘ మాసం కృష్ణ పక్ష చతుర్దశి నాడు జరుపుకునే ఈ పవిత్ర పర్వదినం…

Read more

AUS vs ZIM T20: ఆసీస్‌పై జింబాబ్వే ఘనవిజయం.. సూపర్ 8 కు చేరేనా?!

స్పోర్ట్స్ డెస్క్: టి20 ప్రపంచకప్‌ 2026లో మరో భారీ సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాకు జింబాబ్వే జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ అనూహ్య ఓటమితో ఆస్ట్రేలియా…

Read more

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కంటిచూపునకు ముప్పు?

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (73) జైలులో ఉండగా తన కుడి కంటి చూపును 85 శాతం మేర కోల్పోయారని ఆయన తరఫు న్యాయవాది సల్మాన్ సఫ్దర్…

Read more

బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ విజయం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ’ (BNP) ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ…

Read more

దేశ ప్రతిష్టను దిగజారు స్తున్నారు: రాహుల్ గాంధీపై సింధియా ధ్వజం

గ్వాలియర్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతీ వేదికపై దేశ గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడుతున్నారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. ఇలా చేయడం…

Read more

TIMS Sanathnagar: ఉగాదికి ప్రారంభం కానున్న సనత్‌నగర్ టిమ్స్

హైదరాబాద్: నగర ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేసే దిశగా తెలంగాణా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. సనత్‌నగర్‌లో నిర్మించిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్…

Read more

వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్: స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ‘ఎమర్జెన్సీ కోటా’ పునరుద్ధరణ.. !

భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వందేభారత్ స్లీపర్’ (Vande Bharat Sleeper) మరియు ‘అమృత్ భారత్’ (Amrit Bharat) రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి రైల్వే బోర్డు కీలక వెసులుబాటు కల్పించింది.…

Read more

Indian Defense: రూ. 33,000 కోట్ల భారీ రక్షణ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ మరో భారీ ముందడుగు వేసింది. భారత నావికాదళ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 3.97 బిలియన్ డాలర్ల…

Read more

భారత్-అమెరికా డీల్‌తో బంగ్లాదేశ్ తరహాలోనే భారత వస్త్రాలకూ ‘జీరో డ్యూటీ’:  పియూష్ గోయల్ వెల్లడి

అమెరికాతో కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందంలో భారత వస్త్ర పరిశ్రమకు కూడా బంగ్లాదేశ్‌కు కల్పించినట్లుగానే ‘జీరో డ్యూటీ’  సౌకర్యం లభిస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. ఈ…

Read more